Wednesday, September 2, 2009

YSR ika leru,

మన గౌ॥ ముఖ్యమంత్రి డా॥వై.యస్. రాజశేఖర రెడ్డి ఇక లేరు. ఆయన కాలమైపోయారు. ఒక దురదృష్ట సంఘటనలో ఆయన గతించారు. గతంలో ఎన్నడూ చేపట్టని రీతిలో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆయనను మన మధ్యకు తీసుకు వస్తారని భావిస్తున్న నేపథ్యంలో, ఈ మరణ వార్త వెలువడడం చాలా బాధాకరం. 60 ఏళ్ల ఆయన ప్రస్థానం ఈ రోజుతో‌ ముగిసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాం.


No comments:

Post a Comment

HOW IS VEDHAM FILM?

NeoCounter

VISITORS

Search This Blog

Followers

Blog Archive

About Me

IAM A BIG FAN OF CINIMA